వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్యుత్ ఉద్యోగులువిద్రోహం
విజయవాడః
విద్యుత్
శాఖ
ఉద్యోగుల్లో
కొందరు
విద్రోహానికి
పాల్పడుతూ
తెలుగుదేశం
పార్టీకి
అప్రతిష్ట
తెస్తున్నారని
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
విమర్శించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తూ రైతులు, ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తూ పాపాన్ని తెలుగుదేశంపైకి ఈ ఉద్యోగులు తోస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటలు నిరంతరవిద్యుత్ సరఫరాకు వీలుగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. 1000 కోట్ల రూపాయలతో ఇందుకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, September 17, 2001, 23:53 [IST]