జిహాద్కు సిద్ధం కండి: తాలిబాన్ పిలుపు
కాబూల్: అమెరికాపైజిహాద్కు (పవిత్ర యుద్ధానికి) సిద్ధంగా వుండాల్సిందిగా తాలిబన్ నేతలుఅఎn్ఘానిస్థాన్ ప్రజలను కోరారు. ఈ విషయాన్ని తాలిబాన్ భక్తర్ న్యూస్ ఏజెన్సీ రాసింది. ఐకమత్యంతో వుండండి. అమెరికాపై పవిత్ర యుద్ధానికి సిద్ధంగా వుండండి అనే సందేశాన్ని అనిఅఎn్ఘానిస్తాన్ ప్రజలందరికీ పంపుతున్నారు.
అఎn్ఘానిస్తాన్ రక్షణలో వున్న ఒసామా బిన్ లాడెన్ను అమెరికాలో జరిగిన దాడుల్లో ఇరికిస్తున్నారని తాలిబాన్ నాయకులంటున్నారు. తూర్పు ఆఫ్రికాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగిన కేసుకు సంబంధించి కూడా లాడెన్ను పట్టుకోవాలని అమెరికా చూస్తోంది. వరల్డ్ ట్రేడ్సెంటర్పై, పెంటగాన్పై జరిగిన దాడుల్లో లాడెన్ ప్రధాన నిందితుడని అమెరికాఅంటోంది.
బిన్
లాడెన్పై
అమెరికా
చేస్తున్న
ఆరోపణలు
నిరాధారమని,
ఆ
సాకుతో
ఆఎn్ఘానిస్థాన్పై
అమెరికా
దాడికి
పూనుకుంటోందని
తాలిబాన్
నేతలుఅంటున్నారు.