వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమాయకులపై దాడులు వద్దు
న్యూయార్క్ః అమాయకులపై దాడులను నిలిపివేయాల్సిందిగా అమెరికన్లకు అధ్యక్షుడు జార్జ్ బుష్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆయన స్థానిక మసీదును సందర్శించి ముస్లీంలకు ధైర్యం చెప్పారు.
ఇస్లాం శాంతిని ప్రబోధిస్తుందని, టెర్రరిస్టులకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ముస్లీంలు ఇతర జాతులపై దాడుల అమెరికాకు అవమానమని ఆయన చెప్పారు. మరోవైపు టెర్రరిస్టులు ఎక్కడ వున్నా తాము సహించమని ఆయన చెప్పారు. టెర్రరిజం పై దాడిలో యావత్ ప్రపంచం తమకు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, September 18, 2001, 23:53 [IST]