వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేనేం తప్పు చేయలేదు: ఫాతిమా
తిరువనంతపురం:తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను నియమించడంలో తానేమీ తప్పు చేయలేదని తమిళనాడు మాజీ గవర్నర్ ఫాతిమా బీవీ అన్నారు. జయలలితను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆహ్వానించడం తానుసరైందని భావించానని ఆమె ఒక ప్రయివేట్ టీవీ చానల్తో చెప్పారు. ఫాతిమా బీవి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
జయలిలతను
ముఖ్యమంత్రిగా
నియమించి
తప్పు
చేశానని
భావిస్తున్నారా
అని
అడిగితే
ఆ
విధంగా
అనుకోవడానికివీలు
లేదు.
సుప్రీంకోర్టు
ఇప్పుడు
చట్టాన్ని
ముందుకు
తెచ్చింది.
దానికి
మనం
కట్టుబడి
వుండాలి
అని
ఆమె
సమాధానమిచ్చారు.
పరిస్థితులను
పరిగణనలోకి
తీసుకుని
తాను
జయలలితను
ఆహ్వానించానని,
అదిసరైందేనని
భావించానని
ఆమె
అన్నారు.
జయనియామకం చెల్లదన్న సుప్రీం
Comments
Story first published: Friday, September 21, 2001, 23:53 [IST]