అఎn్గాన్ కదనానికి కాశ్మీర్ ఉగ్రవాదులు
న్యూఢిల్లీః
అమెరికా
యుద్ధానికి
దిగితే
తమకు
దన్నుగా
రంగంలోకి
దిగాల్సిందిగా
కాశ్మీర్
స్థావరంగా
పనిచేస్తున్న
ఉగ్రవాద
సంస్థలకు
అఎn్గాన్లోని
తాలిబన్
ప్రభుత్వం
సుప్రీం
కమాండర్
ఒమర్
పిలుపునిచ్చారు.
దాంతో వేలాది మంది ఉగ్రవాదులుఅఎn్గాన్ సరిహద్దుల దిశగా కదలివెళ్లుతున్నట్టుగా సమాచారంఅందిందని విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్సింగ్ చెప్పారు. లష్కర్-ఎ-తోయిబా వంటి కరుడు కట్టిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వేలాది మంది తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు కట్టిపెట్టి తాలిబన్లకు అండగాఅఎn్గాన్ వెళ్లుతున్నట్టుగా ఆయన చెప్పారు.
పాకిస్తాన్లో,అఎn్గానిస్తాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు వేలసంఖ్యలో కాశ్మీర్లో పనిచేస్తున్నవిషయం విదితమే. వీరిలో ఆత్మాహుతి దళాలకు చెందిన వారు కూడాపెద్ద సంఖ్యలో వున్నారు. వీరందరినీ అఎn్గానిస్తాన్ రణక్షేత్రానికి అహ్వానిస్తూ, ముల్లా ఒమర్ నుంచి ఆహ్వానంఅందినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే రానున్న కొద్దిరోజుల్లో జమ్మూకాశ్మీర్లో తీవ్రవాదుల సవ్వడి తగ్గిపోయే అవకాశం వున్నది.