లాడెన్ అఎn్గాన్లో లేడా?
కాబూల్ః
న్యూయార్క్లో
టెర్రరిస్టుల
దాడి
వెనక
కుట్రదారుగా
అమెరికా
గట్టిగా
నమ్ముతున్న
ఇస్లాం
ఉగ్రవాది
ఒసామాబిన్
లాడెన్
ఇప్పటికే
అఎn్గాన్
వదిలి
పారిపోయినట్టుగా
చెబుతున్నారు.
ఒసామా
బిన్
లాడెన్ను
అప్పగించాల్సిందిగా
అమెరికా
తీవ్రమైన
ఒత్తిడి
తెస్తుండటం
మరోవైపు
సైనిక
బలగాలను
మొహరించి
అఎn్గాన్పై
దాడికి
సమాయత్తం
కావడంతో
ఆపదలో
ఆతిథ్యం
ఇచ్చిన
తాలిబన్లకు
ఇబ్బంది
కలిగించకూడదనే
ఉద్దేశ్యంతో
రెండు
మూడు
రోజుల
క్రితమే
లాడెన్
సరిహద్దులు
దాటారని
అంటున్నారు.
అఎn్గాన్ మతగురువులు దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఇప్పుడు లాంఛనంగా లాడెన్ను కోరుతున్నా,పిట్ట ఎగిరిపోయి నాలుగురోజులయిందని పెషావర్లోని వర్గాలు చెప్పినట్టుగా ఒక వార్తా సంస్థ వెల్లడించింది. ఉలేమాల సమావేశం లాడెన్ తప్పించుకుపోవడానికి ఉద్దేశించిన నాటకమనిఅంటున్నారు. యుద్ధభీతి కారణంగా పాకిస్తాన్, ఇరాన్ వైపు పారిపోతున్న వేలాది మందిఅఎn్గాన్ ప్రజల్లో కలసిపోయి లాడెన్ సురక్షితంగా తప్పుకుపోయి వుంటాడనిఅంటున్నారు.
నాలుగురోజుల క్రితమే ఐఎస్ఐ నేతలెఫ్ట్నెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం కూడా లాడెన్ అప్పగింత వ్యవహారంపై మంతనాలు జరపడానికి కాబూల్ వచ్చినవిషయం విదితమే. కాబూల్ విడిచి పారిపోయే ముందు 500 మందితో కూడిన బలమైన ఆత్మాహుతి దళం కడఊపిరివరకు ఇస్లాంకోసం పోరాడుతామని లాడెన్ ఎదుట ప్రతిజ్ఞ చేసినట్టుగా కూడావిశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.