అంతర్యుద్ధంలోఅఎn్గాన్
కాబూల్ః అమెరికా దాడుల భీతితో కంపించిపోతున్న అఎn్గానిస్తాన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటివరకు తాలిబన్ల దెబ్బకు తట్టుకోలేక అజ్ఞాతంలో వుండిపోయిన నార్తర్న్ అలయెన్స్ సేనలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. తాలిబన్ సైనికులకు నార్తర్న్ అలయెన్స్ సేనలకు మధ్య భీకర పోరు సాగుతున్నదని వార్తలు అందుతున్నాయి.
ఇప్పటికే రెండు కీలకమైన పట్టణాలు తమస్వాధీనంలోకి వచ్చాయని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది. మరో వైపు ఏనాడో పలాయనం చిత్తగించినఅఎn్గాన్ మాజీ రాజు జహీర్షాను తీసుకువచ్చి పట్టం కట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. అంతర్యుద్ధంలో తాలిబన్లు పరాజయంపాలైనా నార్తర్న్ అలయెన్స్కు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు.పైగా నార్తర్న్ అలయెన్స్ సోవియట్ అనుకూల వర్గమన్నవిషయం కూడా అమెరికాకు బాగా తెలుసు.
అందువల్ల
తీవ్రవాదులకు
నిలయంగా
మారినఅఎn్గాన్లో
తమ
పట్టును
బిగించడానికి
జహీర్షాకు
సింహాసనం
అప్పగించడమే
ఉత్తమ
మార్గమని
అమెరికా
నమ్ముతున్నది.అఎn్గాన్లోని
సగటు
పౌరుల్లో
మెజార్టీ
ప్రజలకు
రాజకుటుంబం
పై
భక్తివిశ్వాసాలు
వున్నాయి.
దేశాన్ని
కమ్ముకున్న
యుద్ధమేఘాల
కారణంగా
ప్రారంభమైన
అంతర్యుద్ధంతో
ఒసామాబిన్
లాడెన్
అమెరికా
చేతికి
చిక్కితే
అఎn్గాన్
సాధారణ
ప్రజలు
ఊపిరిపీల్చుకునే
అవకాశం
లభిస్తుంది.