వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాడెన్ ఆస్తుల స్తంభనకు బుష్ ఆదేశాలు
వాషింగ్టన్: అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ ఆస్తుల, సంస్థల స్తంభనకు అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ ఆదేశాలపై సంతకాలు చేశారు. వరల్డ్ ట్రేడ్సెంటర్పై, పెంటగాన్పై ఈ నెల 11వ తేదీన దాడి చేసిన టెర్రరిస్టులను తిప్పి కొట్టాలని సిద్ధపడడంలో భాగంగా ఈ చర్యకు అమెరికా ఉపక్రమించింది.
దాడుల్లో ప్రధాన నిందితుడైన ఒసామా బిన్ లాడెన్అఎn్ఘానిస్థాన్లోనే వున్నాడని అమెరికా అంటోంది.బిన్ లాడెన్ జాడ తమకు తెలియడం లేదని తాలిబాన్ చేసిన ప్రకటనను తాము నమ్మడం లేదని అమెరికాఅంటోంది.
తాలిబాన్
ప్రభుత్వంతో
సంబంధాలున్న
వ్యక్తుల
ఆర్థిక
లావాదేవీలను
నిర్మూలిస్తున్నట్లు
జపాన్
ప్రభుత్వం
ఈ
నెల
21వ
తేదీన
ప్రకటించింది.
Comments
Story first published: Monday, September 24, 2001, 23:53 [IST]