వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయమ్మకు రంగరాజన్ షాక్
ఇస్లామాబాద్ఃఅమెరికాపై
దాడులకు
కారకునిగా
భావిస్తున్న
బిన్లాడెన్
అఎn్గానిస్తాన్
నుంచి
మాయమైనట్టుగా
తాలిబన్
ప్రభుత్వం
ప్రకటించింది.
లాడెన్
జాడ
తెలియడం
లేదని
ఆదివారం
రాత్రి
అధికార
ప్రకటన
విడుదల
చేశారు.
అయితే
తాలిబన్ల
ప్రకటనను
తాము
గుడ్డిగా
నమ్మేది
లేదని
అమెరికా
చెప్పింది.
లాడెన్ను
దేశం
విడిచి
వెళ్లాల్సిందిగా
కోరాలని
ఉలేమాల
సదస్సు
చేసిన
సిఫారసు
మేరకు
ముల్లా
ఉమర్
ఒక
ఫత్వా
జారీ
చేశారని
ఫత్వా
గురించి
తెలియజేయడానికి
వెళ్లిన
తమకు
ఆయన
జాడ
దొరకలేదని
తాలిబన్
ప్రతినిధులు
వెల్లడించారు.
ఆయన
ఆచూకీ
కోసం
ప్రయత్నిస్తున్నామని
దొరికితే
ఫత్వా
గురించి
ఆయనకు
తెలియజేస్తామని
వారుఅంటున్నారు.
ఇదిలా
వుండగా
తాలిబన్ల
సుప్రీం
కమాండర్
ముల్లా
ఉమర్
ఇప్పటికే
ఒకసారి
లాడెన్ను
రహస్యంగా
సుదీర్ఘ
సమావేశం
జరిపారని
కూడావినవస్తున్నది.
Comments
Story first published: Monday, September 24, 2001, 23:53 [IST]