కృషి ఆస్తుల జప్తు
హైదరాబాద్ః డిపాజిటర్లను కోట్లాది రూపాయల మేర ముంచిన కృషి సహకార అర్బన్ బ్యాంక్కు చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు చైర్మన్, డైరెక్టర్ల ఆస్తులను కూడా పోలీసులు జప్తు చేస్తారని అధికార వర్గాలు చెప్పాయి.
కృషి చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు బ్యాంకు డైరెక్టర్లుగా వున్న ఆయన బంధువులు కలసి సుమారు 32 కోట్ల రూపాయల మేర డిపాజిట్లనుస్వాహా చేయగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆస్తులవిలువ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు కూడా వుండదనిఅంటున్నారు.
కృషి
బ్యాంకు
కుంభకోణం
బయటకొచ్చి
ఇప్పటికే
రెండు
నెలలు
గడుస్తున్నా
పోలీసులు
ఇంతవరకు
చైర్మన్
ఆచూకీని
కనిపెట్టలేకపోయారు.
సహకార
శాఖ
అధికారుల
ప్రమేయం
కూడా
కృషి
కుంభకోణంలో
వున్నట్టుగా
వార్తలు
రావడంతో
ఆ
శాఖకు
చెందిన
ఒకరిద్దరు
అధికారులను
సస్పెండ్
చేశారు.
వెంకటేశ్వరరావు
రాష్ట్రంలోనే
సంచరిస్తున్నట్టుగా
తెలిసినప్పటికీ
పోలీసులు
మాత్రం
ఆయన్ను
ఇంతవరకు
పట్టుకోలేకపోయారు..