వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లో టెక్నాలజీ సదస్సు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అక్టోబర్‌ 4,5 తేదీల్లో హైదరాబాద్‌లో టెక్నాలజీ సమ్మిట్‌ అండ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫాం 2001ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటవుతున్న ఈ సదస్సును ఎపి టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

పరిశోధనా కేంద్రాలు,విద్యాసంస్థలు, పరిశ్రామికరంగం, ప్రభుత్వం మధ్య చర్చావేదికగా దీనిని నిర్వహిస్తున్నారు. టాటాసన్స్‌ నుంచి డాక్టర్‌ జెజె ఇరానీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ రామమూర్తి, దాల్మియర్‌ అండ్‌క్రైసర్లర్‌ ఎండి డాక్టర్‌ రోల్యాండ్‌ హాస్‌, తదితరులు ఈ సదస్సుకుహాజరవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X