కాబూల్తో పాక్ మైత్రి కొనసాగింపు
ఇస్లామాబాద్:అఎn్ఘానిస్తాన్తో సంబంధాలను తెంచుకునే ప్రసక్తి లేదని పాకిస్థాన్ మంగళవారం ప్రకటించింది.అఎn్ఘానిస్థాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నఏకైక దేశం పాకిస్థాన్. మూడు రోజుల క్రితం యునైటెడ్అరబ్ ఎమిరేట్స్, ప్రస్తుతం సౌదీ అరేబియా తాలిబాన్తో తెగదెంపులు చేసుకోవడంతోఅఎn్ఘానిస్థాన్తో సంబంధాలు కొనసాగించే ఏకైక దేశం పాకిస్థాన్అయింది.
కాబూల్ నుంచి తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పలిపించినప్పటికీఅఎn్ఘానిస్థాన్తో సంబంధాలను తెంచుకునే ఆలోచన తమకు లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రియాజ్ మహమ్మద్ఖాన్ చెప్పారు. తమ వైఖరిలో మార్పు లేదని ఆయన అన్నారు. కాబూల్తో సంబంధాల కొనసాగింపు తమకు భౌగోళిక అనివార్యత అనిఖాన్ అన్నారు. ఇస్లామాబాద్లోని అఎn్ఘాన్ దౌత్య కార్యాలయం ప్రపంచానికి కీలకమైన కిటికీ వంటిదని, దీని ద్వారా తాలిబాన్లు అంతర్జాతీయ సమాజంతో సంబంధాలుపెట్టుకునే అవకాశం వుంటుందని ఇంతకు ముందుఖాన్ అన్నారు.