వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవు ప్రాంతాల్లోఅప్పుల రీషెడ్యూల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరవు ప్రాంతాల్లోని రైతుల రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పంటలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని కూడా సమావేశం నిర్ణయం తీసుకుంది.

తెలుగుగంగ,శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి) వంటి నీటి పారుదల ప్రాజెక్టుల కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలకు రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బ్యాంకర్లనుకోరారు. ఈ రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, వడ్డీ కూడా చెల్లిస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక గ్రూప్‌లకు తగిన ప్రోత్సాహంఅందించాలని కూడా ఆయన బ్యాంకర్లకు సూచించారు.స్వయం సహాయక గ్రూప్‌ల వద్ద కార్పస్‌ ఫండ్‌ వున్నదని, దాంతోవీటిని బ్యాంక్‌ శాఖలుగా గుర్తించడం ద్వారా ఉపయోగించుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X