వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిన్నారి విద్యార్ధి సజీవ దహనం
సేలంః తమిళనాడులోని సేలంలో నిజం చెప్పిన పాపానికి 11 ఏళ్ల చిన్నారి విద్యార్ధిని సీనియర్లు కిరోసిన్పోసి తగులబెట్టిన కిరాతసంఘటన ఇటీవల జరిగింది.
పదవ తరగతి పరీక్షల సందర్భంగా కాపీ కొడుతున్న ఇద్దరుసీనియర్ విద్యార్ధులను పట్టుకునేందుకు విఫల ప్రయత్నం చేసిన ఇన్వెజిలేటర్ వారి మధ్యనే కూచొని పరీక్ష రాస్తున్న ఆరోతరగతివిద్యార్ధి లోకేష్ను ప్రశ్నించాడు. అమాయకంగా లోకేష్ ఇద్దరుసీనియర్లు గుట్టును మాస్టారికి వివరించాడు. దాంతో తిక్కరేగిన ఈసీనియర్లు అదే రోజు సాయంత్రం లోకేష్ ఇంటికి వెళ్లి తలమీద కిరోసిన్ గుమ్మరించి నిప్పుపెట్టారు. లోకేష్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
Comments
Story first published: Thursday, September 27, 2001, 23:53 [IST]