వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే మంత్రిత్వ శాఖలో ఐటి, టెలీకామ్
న్యూఢిల్లీః
కన్వెర్జన్స్కు
మార్గం
సుగమం
చేస్తూ
ఐటి
మంత్రిత్వ
శాఖను
టెలీకామ్మంత్రిత్వ
శాఖను
విలీనం
చేయాలని
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయించింది.
ఈ
విషయం
గురువారం
నాడు
ఐటి,
టెలీకామ్
శాఖల
మంత్రి
ప్రమోద్
మహాజన్
ప్రకటించారు.
మరో వారం రోజుల్లో ఈ రెండు మంత్రిత్వ శాఖలనువిలీనం చేసి ఒకే మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. తొలుత ఐటి మంత్రిగా వున్న ప్రమోద్మహాజన్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కమ్యూనికేషన్ల శాఖ బాధ్యతలు కూడాస్వీకరించిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా నెలకొని వున్న మాంద్యం కారణంగా దేశీయ టెలీకామ్ రంగంలో కూడా మాంద్యం నెలకొని వున్నదని ఆయన చెప్పారు. రానున్న మూడు నాలుగునెలల్లో ఈ మాంద్యం మాయమైతుందని ఆయన అన్నారు. కొత్త సంవత్సరంలోకిబ్రహ్మాండమైన అవకాశాల మధ్య పరిశ్రమ అడుగుపెడుతుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Thursday, September 27, 2001, 23:53 [IST]