వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంధ్ర సైంటిస్టుకు భట్నాగర్ అవార్డు
న్యూఢిల్లీః గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కొల్లూరు శ్రీకృష్ణకు ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది.
హైదరాబాద్లోని సిసిఎంబిలోసైంటిస్టుగా వున్న డాక్టర్ అమితాబ్ చటోపాధ్యాయకు కూడా ఈ అవార్డు లభించింది. సముద్రాలు, గ్రహాలు, భూమికి సంబంధించి అవార్డు కొల్లూరుశ్రీకృష్ణకు దక్కింది. ఈ అవార్డుల వివరాలను సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ మాషేల్కర్ ప్రకటించారు.
Comments
Story first published: Thursday, September 27, 2001, 23:53 [IST]