వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంధ్ర సైంటిస్టుకు భట్నాగర్‌ అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొల్లూరు శ్రీకృష్ణకు ఈ ఏడాదికి గానూ ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు లభించింది.

హైదరాబాద్‌లోని సిసిఎంబిలోసైంటిస్టుగా వున్న డాక్టర్‌ అమితాబ్‌ చటోపాధ్యాయకు కూడా ఈ అవార్డు లభించింది. సముద్రాలు, గ్రహాలు, భూమికి సంబంధించి అవార్డు కొల్లూరుశ్రీకృష్ణకు దక్కింది. ఈ అవార్డుల వివరాలను సిఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ మాషేల్కర్‌ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X