వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ దౌత్యం మరోసారివిఫలం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబాన్‌ తిరస్కరించింది. పాకిస్థాన్‌కు చెందిన 16 మంది సభ్యులతో కూడిన బృందం తాలిబాన్‌ అధినేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌తో చర్చలు జరిపింది. ఈ చర్చలువిఫలమయ్యాయి. పాకిస్థాన్‌ ప్రతినిధి బృందంలో ఉలేమాలు ఉన్నారు.

లాడెన్‌నుఅప్పగించి అఎn్ఘానిస్థాన్‌పై సైనిక చర్య జరగకుండా చూసుకోవాలని పాక్‌ ప్రతినిధులు తాలిబాన్‌ ప్రభుత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లాడెన్‌నుఅప్పగించాలని నచ్చ జెప్పేందుకు రెండవసారి కాందహార్‌ వెళ్లిన ప్రతినిధి బృందం కూడావిఫలమైంది.

దీంతో అమెరికా అఎn్ఘానిస్తాన్‌పై ప్రత్యక్ష చర్యకు అమెరికా సిద్ధమవుతోంది. పరిమిత స్థాయిలో అమెరికా తన స్థావరాలను వాడుకోవడానికి పాకిస్థాన్‌ అనుమతి ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X