వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ప్రత్యక్ష దాడులు వద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

రోమ్‌: అఎn్ఘానిస్థాన్‌లో దాడులు చేయవద్దని, ఉగ్రవాదులను అంతమొందించడానికి తమకు సహాయం మాత్రమే చేయాలని అఎn్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌ ప్రత్యర్థులు అమెరికాను కోరారు. అఎn్ఘాన్‌ ప్రతిపక్షాల నేతలు ఆదివారం రోమ్‌లో సమావేశమయ్యారు.
మాకు ఆయుధాలు ఇవ్వండి, మేం పని పూర్తి చేస్తాం అని మాజీ రాజు జహీర్‌ షా స్పెషల్‌ అసిస్టెంట్‌ మొస్తాఫా జహీర్‌ అమెరికాను కోరారు.

నార్తర్న్‌ అలయెన్స్‌ కమాండర్లు, నాన్‌ అలైన్డ్‌ కమాండర్లు ఈ వార్తలను ధృవీకరిస్తూ అఎn్ఘాన్‌లో అమెరికా ప్రత్యక్ష జోక్యాన్ని వ్యతిరేకించారు. పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ ప్రభుత్వంలో ప్రభుత్వంగా మారిందని, అది అఎn్ఘాన్‌ ప్రజలను అణచివేస్తూ తాలిబాన్‌కు సహకరిస్తోందని మాజీ చక్రవర్తి మనవడు జహీర్‌ అన్నారు. తమ పొరుగున బలమైన దేశం వుండడం అఎn్ఘాన్‌లో శాంతి ఆటంకమని నార్తర్న్‌ అలయెన్స్‌కు చెందిన యూనిస్‌ ఖానుని అన్నారు. పాకిస్థాన్‌ దీర్ఘ కాలిక వ్యూహంలో తాలిబాన్‌ పావు మాత్రమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X