హైజాక్ డ్రామాలో ఒకరిఅరెస్టు
న్యూఢిల్లీః ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న హైజాక్ డ్రామాకు సంబంధించి కమెండోలు శర్మ అనే ప్రయాణికున్ని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. శర్మ కాక్పిట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని తెలిసింది.
ఆయనప్రయత్నాలను
విమానసిబ్బంది
నిరోధించగా
కొంత
గొడవ
జరిగిందని
ఈ
గొడవలోపైలెట్
ఎమర్జెన్సీ
బటన్
నొక్కడం
మొత్తం
గందరగోళానికి
దారితీసిందని
అధికారులుఅంటున్నారు.
ఈ
లోపు
అహ్మదాబాద్
ఎయిర్
ట్రాఫిక్
కంట్రోలర్విమానం
హైజాకింగ్కు
అవకాశం
వున్నదని
ప్రకటించడంతో
పరిస్థితి
మరింతవిషమించిందని
ప్రభుత్వం
పేర్కొంది.
ఈ
హైజాక్
డ్రామాపై
ప్రభుత్వం
ఇస్తున్నవివరణ
పై
అసంతృప్తిని
వ్యక్తం
చేసిన
ప్రయాణికులు
వారి
బంధువులు
ప్రభుత్వాన్ని
తీవ్రంగా
దుయ్యబట్టారు.
ఈ
మొత్తం
వ్యవహారంపై
దర్యాప్తునకు
ప్రభుత్వం
ఆదేశించింది.
కాగా
అలయెన్స్విమాన
సంస్థ
వర్గాలు
మాత్రం
హైజాకింగ్
నిజమేననిఅంటున్నాయి.