మూడోరాత్రి కూడా దాడులపరంపర
ఇస్లామాబాద్ః అమెరికా సారధ్యం లోనిసేనలు ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై మంగళవారం రాత్రి కూడా దాడులు ప్రారంభించాయి. ఆదివారం నాడు అమెరికా ప్రారంభించిన యుద్ధం వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతున్నది. మూడో రాత్రి లాడెన్ ప్రధానసైనిక, ఆయుధ స్థావరమైన హజాక్ పట్టణంలై అమెరికా యుద్ధవిమానాలు గురిపెట్టాయి. ఎంత మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించిందీ తెలియరాలేదు.
మంగళవారం ఉదయం నుంచే అమెరికా యుద్ధవిమానాలు కాందహార్ పై బాంబుల వర్షం కురిపించాయి. తెల్లవారు జామున ప్రారంభమైన దాడులు మంగళవారం సూర్యాస్తమయం వరకు కనీసం ఆరు సార్లు కొనసాగాయని ఇస్లామాబాద్ కు సమాచారంఅందింది.
ఈ
మూడు
రోజుల్లో
అమెరికా
మంగళవారం
నాడు
మాత్రమే
పట్టపగలు
యుద్ధం
నిర్వహించింది.
మరోవైపు
అమెరికాకు
చెందిన
రెండు
గూఢచారివిమానాలను
కూల్చి
వేసినట్లు
తాలిబన్లు
ప్రకటించారు.
ఈవిషయాన్ని
అమెరికా
ధృవీకరించలేదు.
బాంబుల
వర్షం
కురిపిస్తున్న
అమెరికా
యుద్ధవిమానాలపై
తాలిబాన్
సేనలు
ఎదురు
దాడులు
నిర్వహించినట్లు
సమాచారంఅందింది.