లాడెన్ దొరికితే దాడుల నిలిపివేత
ఇస్లామాబాద్ః
అంతర్జాతీయ
ఉగ్రవాది
ఒసామాబిన్
లాడెన్ను
బంధించిన
వెంటనే
అఎn్గాన్
పై
అమెరికా
దాడులను
నిలిపివేయాలని
పాకిస్తాన్
కోరింది.
లాడెన్
దొరికిన
తర్వాత
కూడా
అఎn్గాన్పై
దాడులు
కొనసాగితే
ఇస్లామిక్
ప్రపంచంలో
విపరీత
పరిణామాలకు
ఆస్కారం
వున్నదని
పాకిస్తాన్
విదేశాంగ
మంత్రి
అబ్దుల్
సత్తార్
హెచ్చరించారు.
లాడెన్
ఆయన
అనుచురులు
కొంతమందికి
ఆశ్రయం
ఇచ్చిన
ఆఎn్గాన్
ప్రజలు
వారికి
బందీలు
అయ్యారనిపేర్కొన్నారు.
అఎn్గానిస్తాన్
విధానాల
వల్ల
పాకిస్తాన్
మిత్రదేశమైనప్పటికీ
ఇబ్బందుల్లో
పడిందని
ఆయన
అన్నారు.
అమెరికా
తన
దాడుల
లక్ష్యాలను
సాధ్యమైనంత
తొందరగా
కట్టిపెట్టడం
మంచిదని
పాక్
నేత
ముషారఫ్
భావిస్తున్నారు.
అమెరికా
దాడులపై
దేశంలోపెల్లుబుకివస్తున్న
నిరసన
తన
పదవికే
ముప్పు
తెస్తుందన్న
భయంతో
ముషారఫ్
వున్నారు.
కొందరు
మతవాదులు
ప్రభుత్వాన్ని
వ్యతిరేకిస్తున్నప్పటికీ
మెజార్టీ
పాకిస్తాన్
ప్రజలు
ముషారఫ్
ప్రభుత్వ
వైఖరిని
సమర్థిస్తున్నట్టుగా
సత్తార్
చెప్పారు.