పాకిస్తాన్ అంటుకున్నది
ఇస్లామాబాద్ః
అఎn్గాన్పై
అమెరికా
దాడులకు
వ్యతిరేకంగా
పాకిస్తాన్లో
రాజుకున్న
ఆందోళన
క్రమంగా
మహోధృతరూపం
దాలుస్తున్నది.
శుక్రవారం
నాడు
పాకిస్తాన్లోని
ప్రధాన
నగరాల్లో
భారీ
ఎత్తున
అమెరికా
వ్యతిరేక
ర్యాలీలు
జరిగాయి.
ఈ
సందర్భంగా
భారీ
ఎత్తున
హింసాకాండ,
దహనకాండ
కొనసాగాయి.అఎn్గాన్పై
దాడులకు
వ్యతిరేకంగా,
అమెరికా
విదేశాంగ
మంత్రి
కొలెన్
పావెల్
త్వరలో
జరుపనున్న
పాకిస్తాన్
పర్యటనకు
వ్యతిరేకంగా
దేశవ్యాప్త
సమ్మెకు
15
మతవాద
పార్టీలు
ఉమ్మడిగా
పిలుపునిచ్చాయి.
కొలెన్
పావెల్
పాకిస్తాన్
పర్యటన
పుండుమీద
కారం
అద్దడమేనని
ఆ
పార్టీలు
దుయ్యబట్టాయి.
శుక్రవారం
నాడు
పాకిస్తాన్లో
ఉవ్వెత్తున
ఎగిసిన
నిరసన
జ్వాలలకుఅయిదుగురు
బలయ్యారు.
మృతుల్లో
ఇద్దరు
పోలీసులు
కూడా
వున్నారు.
కరాచిలో
వేలాది
మంది
పాకిస్తానీలుఅఎn్గాన్పై
అమెరికా
సాగిస్తున్న
దాడులకు
పాక్
ప్రభుత్వం
మద్దతు
నియ్యడంపై
నిప్పులు
చెరిగారు.
శుక్రవారం ముస్లీంల పవిత్ర దినం కావడంతో మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లిన వేలాది మంది ప్రజలు ప్రార్ధనలు పూర్తికాగానే వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు ప్రారంభించారు. అమెరికా,బ్రిటన్లకు వ్యతిరేకంగా లాడెన్కు మద్దతుగా నినాదాలుమిన్నంటాయి. తాలిబన్ల మద్దతు దారులు పోలీసులు,సైనికులతో ఘర్షణలకు దిగారు. పెషావర్, క్వెట్టాల్లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. అమెరికన్ దళలు దిగినట్టుగా భావిస్తున్న జకోబాబాద్నుసైన్యం పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నది.
తమ
భూభాగం
నుంచిఅఎn్గాన్పై
దాడులకు
అవకాశం
ఎట్టిపరిస్థితిలోనూ
ఇచ్చేది
లేదని
ప్రకటించిన
ముషారఫ్
అమెరికా
యుద్ధవిమానాలు,
కమెండో
దళాలు
జకోబాబాద్విమానాశ్రయంలో
దిగడానికి
అవకాశం
ఇచ్చినట్టుగా
వచ్చిన
వార్తలు
పాకిస్తానీలను
తీవ్రంగా
రెచ్చగొట్టాయి.
ముషారఫ్
ప్రభుత్వం
కూడా
తాజా
పరిణామాలతో
భీతిల్లుతున్నది.
మరోవైపుపాక్-అఎn్గాన్
సరిహద్దుల్లో
పాకిస్తాన్
సైన్యం
తాలిబన్
దళాలు
పరస్పరం
కాల్పులకు
దిగినట్టుగా
తెలిసింది.
పాకిస్తాన్సైన్యం
తాలిబన్లతో
ఘర్షణలకు
దిగడాన్ని
కూడా
పాక్
ప్రజలు
ఆమోదించేట్టుగా
లేరు.