వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సికింద్రాబాద్‌లో సామూహిక ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు నలుగురువిషాహారం తిని శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతంలో జరిగిన ఈ సామూహిక ఆత్మహత్య ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది.

ఆర్థిక ఇబ్బందులేమీ ఈ కుటుంబానికి లేవని,వీరెందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదని మృతుల బంధువులంటున్నారు. కుటుంబ తగాదాలేమైనా ఈ ఆత్మహత్యలకు కారణమై వుండవచ్చునని అనుమానిస్తున్నారు.విషాహారం తినడానికి నిరాకరించిన సుజాత పిల్లలు శ్రుతి, సుధాకర్‌ బతికి బయటపడ్డారు. సుజాత ఆత్మహత్య చేసుకున్నవారిలో వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X