చెలరేగిన అమెరికా బాంబర్లు
ఇస్లామాబాద్ః అఎn్గాన్పై అమెరికా దాడులు ప్రారంభించిన ఏడో రోజు శనివారం నాడు దాడుల ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం నాడు కొంత విరామం ఇచ్చిన అమెరికన్ సేనలు శనివారం వేకువజామునుంచే విరుచుకుపడటం ప్రారంభించాయి.
కాబూల్,
కాందహార్,
మజారే
షరీఫ్
వంటి
పట్టణాలపై
ముమ్మారు
బాంబులను
గుప్పించింది.
తాజా
దాడుల్లో
కాబూల్లోపెద్దఎత్తున
ప్రాణనష్టం
జరిగినట్టుగా
తాలిబన్ల
ప్రతినిధి
చెప్పారు.
అంతర్జాతీయ
జర్నలిస్టులను
దేశం
వదిలివెళ్లిపోవల్సిందిగా
తాలిబన్లు
ఆదేశించడంతో
అక్కడేం
జరుగుతున్నదో
తెలియడం
లేదు.
మృతులకు
సంబంధించినవివరాలకు
తాలిబన్లు
ఇచ్చిన
వివరాలే
ఆధారంగా
వున్నాయి.
శనివారం
నాడు
13
మంది
మరణించినట్టుగా
చెబుతున్నారు.అఎn్గాన్
గడ్డపై
అడుగుపెట్టిన
అమెరికన్
సైనికులను
బంధించిన
వారికి
50
వేల
డాలర్ల
రివార్డును
లాడెన్
ప్రకటించినట్టుగా
వార్తలు
వచ్చాయి.
ఇదిలా
వుండగా
గత
ఆరురోజుల
దాడుల
తర్వాత
తొలిసారిగా
కాబూల్లో
పౌరప్రాంతంపై
పొరపాటున
బాంబులు
జారవిడిచిన
విషయం
అమెరికా
అంగీకరించింది.
పౌరప్రాంతాలపై
అమెరికా
దాడులు
జరుతున్నదని
ఎన్నివిమర్శలు
వచ్చినా
ఇప్పటివరకు
అమెరికా
ఖండిస్తూ
వచ్చినవిషయం
విదితమే.
అఎn్గాన్
ఉత్తర,
పశ్చిమ
ప్రాంతాలను
ఏకం
చేస్తూ
భారీ
ఎత్తున
జరిపిన
బాంబు
దాడులతోఅఎn్గాన్
కమ్యూనికేషన్ల
వ్యవస్థ
నామరూపాలు
లేకుండా
ధ్వంసంఅయింది.
హెరత్లోని కీలక కమ్యూనికేషన్ల కేంద్రంపై అమెరికన్ యుద్ధవిమానాలు ముమ్మారు దాడులు జరిపాయి. గగనతలం నుంచి అమెరికా జరుపుతున్న దాడులకు తోడుగా కాబూల్, మజారేషరీఫ్ వంటి పట్టణాలస్వాధీనానికి పెద్దఎత్తున పోరు జరుపుతున్నాయి. ఈ ఘర్షణల్లో కూడా ఇరు వర్గాలకు చెందినసైనికులు పెద్దఎత్తున మరణించినట్టుగా తెలిసింది. నార్తర్న్ అలయెన్స్ దళాలుస్వాధీనం చేసుకున్న ఒక పట్టణాన్ని తాలిబన్లు భీకరమైన పోరాటం తర్వాత తమస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇటు ఇంటిపోరు అటు అమెరికా పోరుతో గుక్కతిప్పుకోలేకపోతున్నప్పటికీ తాలిబన్లు మాత్రం ఏమాత్రం చెదరకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా కాల్బలాలను బరిలోకి దించిన తర్వాత తమ సత్తా చూపిస్తామని ప్రకటించారు.