వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి దశ విజయవంతం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః అఎn్గాన్‌పై తమ తొలి దశ దాడులు విజయవంతమైనట్టుగా అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ చెప్పారు. శనివారం నాడు అమెరికన్‌ ప్రజలను ఉద్ధేశించి రేడియో ప్రసంగిస్తూ, తమ బలగాలు అనుకున్న లక్ష్యాలకు కచ్చితంగా సాధించారని ఆయన చెప్పారు.

తాలిబన్ల నడుములువిరిగిపోయాయని వారి వైమానిక సామర్ధ్యం నేలమట్టమయిందని ఆయన చెప్పారు. అల్‌కైదా ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్‌ ఎక్కడికక్కడ ధ్వంసమయిందనిపేర్కొన్నారు. అయితే యుద్ధం ఇప్పుడే ముగిసిపోయిందని భావించరాదని ఉగ్రవాదం పై అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధం దీర్ఘకాలికమైనదన్నవిషయం అమెరికన్లు గుర్తించాలని ఆయన సూచించారు.

టెర్రరిస్టుల దాడులనుంచి రక్షణకు ప్రభుత్వంపెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నదని ఆయన వెల్లడించారు. భద్రత గురించిన అమెరికన్ల ఆందోళన తనకు తెలుసునని ఈవిషయంలో కట్టుదిట్టమైన చర్యలనే ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆయనవివరించారు. ఇదిలా వుండగా తొలివిడత గత ఆరురోజుల దాడుల్లోఅఎn్గాన్‌లో తాము సృష్టించిన విధ్వంసానికి సంబంధించి అమెరికా గగనతలం నుంచి తీసిన ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలను బట్టి చూస్తేఅఎn్గాన్‌లోని అన్ని ముఖ్య కేంద్రాలను అమెరికా బాంబర్లు మట్టిదిబ్బలుగా మార్చగలిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X