జిహాద్కు లష్కర్ పిలుపు
న్యూఢిల్లీః
పాకిస్తాన్
కేంద్రంగా
ఉగ్రవాద
కార్యకలాపాలు
నిర్వహిస్తున్న
లష్కర్
ఎ
తోయిబా
సంస్థ
అమెరికాకు
వ్యతిరేకంగా
జిహాద్
ప్రారంభించాల్సిందిగా
పిలుపునిచ్చింది.
కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల్లో లష్కర్ ప్రధాన పాత్రధారిగా వున్నవిషయం విదితమే. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మరో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్పై అమెరికా నిషేధం ప్రకటించిన కొద్ది గంటల్లోనే లష్కర్ ఈ పిలుపునివ్వడం గమనార్హం.
ఈ లష్కర్ ఏ తొయిబా పై కూడా నిషేధం విధించాలని భారత్ కోరుతున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం తన విధానాలను మార్చుకునిఅసలుసిసలైన ముస్లీం దేశంగా అఎn్గాన్ పక్షాన అమెరికాతో పోరాటానికి దిగాలని లష్కర్ డిమాండ్ చేసింది. ఇస్లాంను భూమిమీదినుంచి తుడిచిపెట్టే కుట్రలో భాగంగానే అమెరికాఅఎn్గాన్పై దాడికి దిగిందని లష్కర్ ఆరోపించింది. లాడెన్కు ఆశ్రయం ఇవ్వడం ద్వారా తాలిబన్లు ఇస్లాం గౌరవాన్ని ఇనుమడింపజేశారని ఆయన లష్కర్పేర్కొంది. గతంలో సోవియట్ బలగాలు ఎదుర్కొన్న పరాభవాని కంటే దారుణమైన పరాభవాన్ని అమెరికాఅఎn్గాన్లో ఎదుర్కోనున్నదని ఆయన చెప్పారు.