వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీ ప్రశాంతం
హైదరాబాద్ః
శుక్రవారం
నాడు
ఉద్రిక్తతలు
చెలరేగిన
హైదరాబాద్
పాతబస్తీలో
పరిస్థితి
ప్రశాంతంగా
వుంది.
అయితే
శుక్రవారం
నాడు
పరిస్థితి
అదుపుతప్పడానికి
కారణం
మీరంటే
మీరంటూ
పోలీసులు,
ముస్లీం
నేతలు
పరస్పరం
ఆరోపణలు
చేసుకున్నారు.
ఒక
పథకం
ప్రకారమే
పోలీసులపై
దాడులు
జరిగాయని
కమిషనర్పేర్వారం
రాములు
పేర్కొనగా,
స్థానిక
పరిస్థితులు
తెలియని
రాపిడ్
ఆక్షన్
పోలీసులు
దురుసుగా
బూట్లతోనే
జామా
మసీదులోకి
చొరపడ్డారని
ఎంఐఎం
నేతఅసదుద్దీన్
ఓవైసీ
ఆరోపించారు.
మసీదులోంచి
పోలీసులపైకి
చెప్పులు,పెట్రోలు
బాంబులు
పడ్డాయని
పోలీసులు
ఆరోపిస్తున్నారు.
ఈ
వ్యవహారంపై
తాము
జరిపిన
దర్యాప్తులో
ఒక
కుట్రప్రకారమే
పోలీసు
ఉన్నతాధికారులపై
దాడికి
ప్రయత్నం
జరిగిందని
పోలీసులు
ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Saturday, October 13, 2001, 23:53 [IST]