వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాతబస్తీ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః శుక్రవారం నాడు ఉద్రిక్తతలు చెలరేగిన హైదరాబాద్‌ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా వుంది. అయితే శుక్రవారం నాడు పరిస్థితి అదుపుతప్పడానికి కారణం మీరంటే మీరంటూ పోలీసులు, ముస్లీం నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

ఒక పథకం ప్రకారమే పోలీసులపై దాడులు జరిగాయని కమిషనర్‌పేర్వారం రాములు పేర్కొనగా, స్థానిక పరిస్థితులు తెలియని రాపిడ్‌ ఆక్షన్‌ పోలీసులు దురుసుగా బూట్లతోనే జామా మసీదులోకి చొరపడ్డారని ఎంఐఎం నేతఅసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. మసీదులోంచి పోలీసులపైకి చెప్పులు,పెట్రోలు బాంబులు పడ్డాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాము జరిపిన దర్యాప్తులో ఒక కుట్రప్రకారమే పోలీసు ఉన్నతాధికారులపై దాడికి ప్రయత్నం జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X