వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు సూడానీల అదృశ్యం
న్యూఢిల్లీ: ఒక ఇండియన్ ఫ్లయింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న సూడాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైపోయారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్సెంటర్పై, పెంటగాన్పై దాడులు జరిగిన తర్వాత రెండు రోజుల నుంచి వారు కనిపించడం లేదు. శనివారంనాటి ఒక నివేదికలో ఈవిషయం వెల్లడైంది.
ఈ ఇద్దరు వ్యక్తులు జార్ఖండ్లోని జంషెడ్పూర్ ఫ్లయింగ్ క్లబ్లో శిక్షణ పొందుతున్నారు.వీరిద్దరు సెప్టెంబర్ రెండవవారంలో అదృశ్యమయ్యారు. వారు అదృశ్యమైన సమయం భద్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారి కోసం అన్వేషిస్తున్నాయి.
శిక్షణ
పొందిన
పైలట్ల,
టెక్నీషియన్ల
తనిఖీకి
భద్రతా
సంస్థలు
అమెరికాలోని
దాడుల
అనంతరం
దేశంలోని
ఫ్లయింగ్
స్కూళ్లలోని
రికార్డులను
పరిశీలనను
చేపట్టాయి.
ఈ
సందర్భంగా
ఈ
ఇద్దరు
వ్యక్తుల
అదృశ్యం
వెలుగులోకి
వచ్చింది.
Comments
Story first published: Saturday, October 13, 2001, 23:53 [IST]