వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌పై మిత్రపక్షాల దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః మిత్రపక్షాల బలగాలు ఇరాక్‌పై మరోసారి దాడులు జరిపాయి. అఎn్గాన్‌ యుద్ధంలో తలమునకలుగా వున్న అమెరికా పనిలో పనిగా ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై కూడా బాంబులు గుప్పించింది. గత నెలరోజుల్లో ఇరాక్‌పై దాడులు జరగడం ఇది మూడోసారి.

పెట్రోలింగ్‌ చేస్తున్న అమెరికా,బ్రిటన్‌ పైలెట్లను ఇరాక్‌ బెదిరించడం వల్ల ఈ దాడులు జరిపినట్టుగా మిత్రపక్షాలసైనిక బలగాలు చెప్పాయి. ఇరాక్‌లో ఇంకా పొగరు తగ్గలేదని ఉత్తరంలో కుర్ధ్‌లపై, దక్షిణాన షియాలపై ఇరాక్‌ కాలుదువ్వకుండా వుండాలంటే మధ్య మధ్య ఇలాంటిదెబ్బలు అవసరమని మిత్రపక్షాల సైనికాధికారు వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X