వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెక్కు చెదరి తాలిబన్ల స్థయిర్యం

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అఎn్గాన్‌పై అమెరికా ప్రారంభించిన దాడులు తాలిబన్ల స్థయిర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ దాడుల్లో తమ సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనా, వందలాది మంది అమాయక పౌరులు బలిఅవుతున్నా వారు ఏ మాత్రం బెదరడం లేదు. అఎn్గాన్‌పై అమెరికా దాడుల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ జర్నలిస్టులను పరిస్థితిని స్వయంగా చూసేందుకు తాలిబన్‌ ప్రభుత్వం అనుమతించింది. ఈ దాడులు లాడెన్‌ కంటే ఎక్కువ తాలిబన్ల సుప్రీం కమాండర్‌ ముల్లా ఒమర్‌ను తీవ్రంగా నష్టపరిచాయి. ఈ దాడుల్లో ముల్లా ఒమర్‌ ఇద్దరు కుమారు మరణించారు. ఆయన ప్రధాన కార్యాలయం నామరూపాలు లేకుండా ధ్వంసమయింది. అఎn్గానిస్తాన్‌లో ధ్వంసం చేయాల్సిన లక్ష్యాలేవీ మిగల్లేదని అమెరికా సైనిక వర్గాలు అంటున్నాయి.

మరో వైపుఅఎn్గాన్‌పై పడుతున్న ప్రతిబాంబు తాలిబన్లలో ప్రతీకారాన్ని మరింత పెంచుతున్నది. ఈ గడ్డపై ఎన్నిబాంబులు వేసినా వారు సాధించగలిగేదీ ఏమీలేదని తాలిబన్లు ధీమాగాఅంటున్నారు. అంతర్జాతీయ జర్నలిస్టులకు తాలిబన్లు బసకల్పించిన హోటటల్‌ సమీపంలో సైతం బాంబులు పడ్డాయి. వేలాది డాలర్లను అమెరికన్లు వృధా చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ తాలిబన్‌సైనికలు డాన్స్‌ చేయడం విదేశీ జర్నలిస్టులనువిస్మయ పర్చింది.

అమెరికా బాంబులు సృష్టించి విధ్వంసం కూడా భయానకంగా వుంది. కదం గ్రామంలో కనీసం రెండు వందల మంది మరణించినట్టుగా స్థానికులు చెప్పారు. అక్కడ కొత్తగా ఏర్పడిన సమాధులు, ఇళ్ల శిథిలాలు తప్ప మరేమీ కనిపించడం లేదు.విలేకరులను చూసి ఆగ్రహంతో కర్రలు, కత్తులతో గ్రామంలోని కొందరు దాడికి ప్రయత్నించగా తాలిబన్లు వారిని నిరోధించారు. ఇక్కడ చూసింది చూసినట్టుగా అమెరికాకు చెప్పి ఎక్కడెక్కడ దాడులు చేయాలో సూచించడానికివిలేకరులు అఎn్గాన్‌ వచ్చినట్టుగా తాలిబన్లు ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X