వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాలిబన్ల తాజా ప్రతిపాదనకు బుష్ నో
జలాలాబాద్ః అమెరికా దాడులు కట్టబెడితే అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ను తాము తటస్థ దేశానికి అప్పగిస్తామని తాలిబన్లు ప్రతిపాదించారు.
అమెరికా
అధ్యక్షుడు
జార్జ్
బుష్
ఈ
ప్రతిపాదనను
నిర్ద్వంద్వంగా
తిరస్కరించారు.
తాలిబన్లతో
చర్చల
ప్రసక్తే
లేదని
బేషరుతుగా
లాడెన్నుఅప్పగించాల్సిందేనని
వైట్హౌస్
ప్రతినిధి
ప్రకటించారు.
న్యూయార్క్
దాడుల్లో
లాడెన్
ప్రమేయానికి
సంబంధించిన
సాక్ష్యాలు
కూడా
అమెరికా
వద్ద
లేవని
తాలిబన్లుఅంటున్నారు.
సాక్ష్యాలు
చూపి,
దాడులు
నిలిపివేస్తే
తటస్థ
దేశానికి
లాడెన్నుఅప్పగిస్తామని
వారు
చెబుతున్నారు.
Story first published: Monday, October 15, 2001, 23:53 [IST]