వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకటి,రెండు రోజుల్లో డిసిసి అధ్యక్షులు
హైదరాబాద్: ఒకటి, రెండు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)ల అధ్యక్షుల జాబితా విడుదలవుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు చెప్పారు. డిసిసి అధ్యక్షుల జాబితా ఖరారు కోసం ఐదు రోజుల పాటు ఢిల్లీలో బస చేసిన సత్యనారాయణరావు సోమవారం హైదరాబాద్ తిరిగివచ్చారు.
శ్రీకాకుళం, విశాఖపట్నం, ఖమ్మం డిసిసి అధ్యక్షులపేర్లు తప్ప మిగతా జిల్లాల అధ్యక్షుల పేర్లన్నీ ఖరారైనట్లు ఆయన తెలిపారు. డిసిసి అధ్యక్షులపేర్లను ప్రకటించడానికి ఆయన నిరాకరించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతకం జరిగి అధిష్ఠానం ప్రకటిస్తే తప్ప తాను డిసిసి అధ్యక్షులపేర్లు వెల్లడించినా ఫలితం లేదని ఆయనఅన్నారు.
జార్జి
ఫెర్నాండెజ్ను
తిరిగి
రక్షణ
మంత్రిగా
తీసుకోవడం
సిగ్గుమాలిన
చర్య
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Monday, October 15, 2001, 23:53 [IST]