కళ్ల ముందే తప్పించుకున్న ముల్లా ఒమర్
కాబూల్ః అఎn్గాన్పై అమెరికా దాడులు ప్రారంభించిన తొలిరోజే తాలిబన్ల సుప్రీం కమాండర్ ముల్లా ఒమర్ తప్పించుకుపారిపోయాడని ముల్లా కాన్వాయ్ను స్పష్టంగా గమనించినప్పటికీ అమెరికన్ దళాలు దాడిచేయలేదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
అక్టోబర్ 7న దాడులు ప్రారంభమైన రోజునే అమెరికావిమానాలు ఒమర్ పారిపోవడం గమనించి కూడా దాడులు చేయలేకపోయినట్టుగా ఆ పత్రిక ఇన్వెస్టిగేటీవ్ రిపోర్టర్మిలటరీ, ఇంటలీజెన్స్ వర్గాలను ఉటంకిస్తూరాశారు. ఒమర్ను లక్ష్యంగా పెట్టుకోవల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు లేని కారణంగా అమెరికన్ ఇంటలీజెన్స్ వర్గాలుసరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాయనిఅంటున్నారు. ఈ విషయం తెలిసిన అమెరికన్ విదేశాంగ మంత్రి డోనాల్డ్ రమ్స్ఫీల్డ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
కాబూల్,
కాందహార్,జలాలాబాద్,
మజారే
షరీఫ్,
క్వేష్లా
జదీద్,
హేరత్
తో
సహా
50
టార్గెట్స్ను
ధ్వంసం
చేసినప్పటికీ
చెప్పుకోదగినవిజయం
మాత్రం
సాధించలేకపోయారు.
చేజిక్కిన
ముల్లా
ఒమర్ను
పారిపోనివ్వడం
అమెరికా
అగ్రనేతలను
కూడా
కలవరపెట్టింది.
లాడెన్
కంటే
ముల్లా
ఒమరే
ముఖ్యమని
పాకిస్తాన్
అధ్యక్షుడు
నవాజ్
షరీఫ్
కూడాపేర్కొన్నారు.
ఒమర్
అండలేకుంటే
లాడెన్ను
క్షణాల్లో
తుదముట్టించవచ్చనిమిలటరీ
వ్యూహకర్తలు
అంటున్నారు.