వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రంజాన్ లోగా దాడులు ముగించాలి
వాషింగ్టన్:అఎn్ఘానిస్థాన్పై అమెరికా నాయకత్వంలో జరుగుతున్న దాడులను ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభం లోగా ముగించాలని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ సూచించారు. రంజాన్ మాసం ప్రారంభానికి ఒక నెల గడువు కూడా లేదు.
దాడులు రంజాన్ మాసంలో కూడా కొనసాగితే ముస్లింల నుంచి ప్రతికూల ప్రతిస్పందన వచ్చే ప్రమాదం వున్నదని ఆయన సిఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
రంజాన్
మాసం
ప్రారంభం
లోగా
దాడులు
ముగిసిపోగలవని
ఆశిస్తున్నట్లు,
ఈ
మాసంలో
సహనం
వహించాలని
భావిస్తన్నట్లు
ఆయన
తెలిపారు.అఎn్ఘానిస్థాన్పై
అమెరికా
దాడులకు
మద్దతు
తెలియజేయడంతో
పాకిస్థాన్లో
హింసాత్మక
ప్రదర్శనలు
చోటుచేసుకున్నాయి.
Comments
Story first published: Monday, October 22, 2001, 23:53 [IST]