వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ గాజులు తొడుక్కోలేదు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్‌పై దాడి చేస్తామంటూ భారత్‌ పదేపదే బెదిరించడాన్ని పాకిస్తాన్‌ అధినేత జనరల్‌ ముషారఫ్‌ తీవ్రంగా ఖండించారు.

ఈ బెదిరింపులు మానుకోవాలని భారత్‌ను ఆయన హెచ్చరించారు. దుస్సాహసానికి దిగితే భారత్‌కు గట్టిబుద్ధి చెప్పడం ఖాయమనిపేర్కొన్నారు. పాకిస్తాన్‌ గాజులు తొడుక్కుని లేదని తమపై దాడి జరిగితే ఎలా ఎదురుదెబ్బ తీయాలో తమకు బాగా తెలుసని ఆయన ప్రకటించారు.అఎn్గాన్‌ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X