వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ గాజులు తొడుక్కోలేదు
ఇస్లామాబాద్ః
పాకిస్తాన్పై
దాడి
చేస్తామంటూ
భారత్
పదేపదే
బెదిరించడాన్ని
పాకిస్తాన్
అధినేత
జనరల్
ముషారఫ్
తీవ్రంగా
ఖండించారు.
ఈ
బెదిరింపులు
మానుకోవాలని
భారత్ను
ఆయన
హెచ్చరించారు.
దుస్సాహసానికి
దిగితే
భారత్కు
గట్టిబుద్ధి
చెప్పడం
ఖాయమనిపేర్కొన్నారు.
పాకిస్తాన్
గాజులు
తొడుక్కుని
లేదని
తమపై
దాడి
జరిగితే
ఎలా
ఎదురుదెబ్బ
తీయాలో
తమకు
బాగా
తెలుసని
ఆయన
ప్రకటించారు.అఎn్గాన్
సంక్షోభం
నుంచి
రాజకీయ
లబ్ది
పొందేందుకు
భారత్
ప్రయత్నిస్తున్నదని
ఆరోపించారు.
Comments
Story first published: Tuesday, October 23, 2001, 23:53 [IST]