వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదబాధితులకు మరింత సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌ తుపాను, వరద బాధితులకు మరింత సహాయం అందించే విషయం ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందని ప్రధాని వాజ్‌పేయి హామీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నాయకత్వంలో రాష్ట్ర బిజెపి ప్రతినిధి బృందం మంగళవారం నాడు ప్రధానిని కలసి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో తుపాను, వరదలు సృష్టించిన బీభత్సాన్ని గురించివివరించారు. బాధితులు ఆదుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా సాయంఅందించాలని కోరారు. ప్రధాని సహాయ నిధి నుంచి, ఇతర అత్యవసర నిధుల నుంచి తగినంత సొమ్ము సహాయ చర్యల కోసం కేటాయించాలనికోరారు. బాధితులకు మరింత సాయం అందించేవిషయం ప్రభుత్వం సానుభూతి పరిశీలిస్తుందని ప్రధాని వారికి హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X