వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎల్ఒసి వద్ద బలగాలనుపెంచలేదు: భారత్
తీవ్రవాద
ఆర్డినెన్స్కు
రాష్ట్రపతి
ఆమోదం
న్యూఢిల్లీ:
తీవ్రవాద
వ్యతిరేక
ఆర్డినెన్స్ను
బుధవారం
రాష్ట్రపతి
ఆమోదం
పొందింది.
టాడా
కన్నా
కఠినంగా
వుంటుందని
భావిస్తున్న
ఈ
ఆర్డినెన్స్ను
రాష్ట్రపతి
ఆమోదించారు.
ఆర్డినెన్స్ను మానవ హక్కుల సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. పూర్తిగా స్క్రూటినైజ్ చేసిన తర్వాతనే ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదించారని అధికార వర్గాలంటున్నాయి.
మొదట ఈ ఆర్డినెన్స్ను మంత్రి వర్గం ఆమోదించినప్పుడు టాడా కాలపరిమితి ముగిసిన తర్వాత దొడ్డి దారిన ఆ స్థానంలో ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్ను తెస్తోందని ప్రతిపక్షాలువిమర్శించాయి.
తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకపోవడం వంటి వాటిని కూడా నేరాలుగా పరిగణించేవీలు ఈ ఆర్డినెన్స్ కల్పిస్తుంది. ఈ ఆర్డినెన్స్ తీవ్రవాద సంస్థలను నిర్వచిస్తుంది.
Comments
Story first published: Wednesday, October 24, 2001, 23:53 [IST]