ఆర్టీసీ సమ్మెపై తాడోపేడో
హైదరాబాద్ః ఆర్టీసీ సమ్మె పై చంద్రబాబునాయుడు పట్టుదలగా వున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులకు బుద్ధి వచ్చేలా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే సమస్య తీరిపోతుందనే యోచనలో ఆయన వున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే విధంగా వున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.
మంగళవారం నాడు ఎన్టిఆర్ భవన్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు కూడా సగం ఆర్టీసీని ప్రైవేట్పరం చేయాల్సిందిగా సూచించినట్టుగా తెలిసింది.
మోటారు
వాహనాల
పన్ను
ఆర్టీసీ
వాహనాలపై
ఎక్కువగా
వుండటం,
వివిధ
వర్గాలుకు
ఇస్తున్న
ప్రభుత్వ
రాయితీలు,
అక్రమ
వాహనాల
నిరోధంపై
ప్రభుత్వ
విధానాలను
ఆర్టీసీ
కార్మికులు
తప్పుబట్టడాన్ని
ప్రభుత్వం
జీర్ణం
చేసుకోలేకపోతున్నది.
ఇదేవిషయం
ముఖ్యమంత్రి
చంద్రబాబు
ఆదేశం
మేరకు
రవాణా
మంత్రి
మోహన్రెడ్డివిలేకరుల
సమావేశంలో
వెల్లడించారు.
ప్రజాస్వామికి
వ్యవస్థలో
ప్రభుత్వ
విధానాలు
లోపభూయిష్టంగా
వుంటే
సవరించుకొమ్మని
చెప్పే
హక్కు
ప్రతిపౌరునికి
వున్నదని
ఆర్టీసీ
కార్మికులుఅంటున్నారు.