వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదాన్ని సొంతంగా ఎదుర్కోగలం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తీవ్రవాదాన్ని భారత్‌ సొంతంగానే ఎదుర్కోగలదని హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ బుధవారంనాడు అన్నారు. దేశ భద్రత గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని, ఏ దేశం సహాయం చేసినా, చేయకపోయినా భారత్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కోగలదని ఆయన అన్నారు. ఇందులో తామువిజయం సాధించగలమని ఆయన అన్నారు.

దేశ భద్రతకు ముప్పు పొంచి వుందనేవిషయాన్ని ఆయన అంగీకరించారు. దేశం వెలుపల ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడులకు అంతర్జాతీయ సమాజం అనుమతిస్తోందని, అయితే ఆ విధమైన దాడులు తాము చేస్తామని కాదని ఆయనవిలేరులతో అన్నారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలకు సంబంధించిన సమస్యను భారత్‌ లోపలి నుంచే ఎదుర్కోగలదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X