వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్రవాదాన్ని సొంతంగా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: తీవ్రవాదాన్ని భారత్ సొంతంగానే ఎదుర్కోగలదని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ బుధవారంనాడు అన్నారు. దేశ భద్రత గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని, ఏ దేశం సహాయం చేసినా, చేయకపోయినా భారత్ తీవ్రవాదాన్ని ఎదుర్కోగలదని ఆయన అన్నారు. ఇందులో తామువిజయం సాధించగలమని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, October 24, 2001, 23:53 [IST]