వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొలిక్కి రాని మార్తాండరావు కిడ్నాప్
కరీంనగర్:
కేంద్ర
హోం
శాఖ
సహాయ
మంత్రి
చెన్నమనేనివిద్యాసాగర్
రావు
బావ
మరిది
మార్తాండరావు
కిడ్నాప్
వ్యవహారం
ఇంకా
ఒక
కొలిక్కి
రాలేదు.
ఆయనను
జనశక్తి
నక్సలైట్లు
కిడ్నాప్
చేసి
నాలుగు
రోజులవుతోంది.
అయితే,
తాము
మార్తాండరావును
డబ్బుల
కోసం
కిడ్నాప్
చేయలేదని
జనశక్తి
జిల్లా
నాయకుడు
రణధీర్పేర
సోమవారం
ఒక
ప్రకటన
విడుదలయింది.
మార్తాండరావు
ఆధీనంలో
ఉన్న
భారీ
భూమి
పంపిణీ
గురించి,
కాంట్రాక్టులలో
అక్రమాల
గురించి
మాట్లాడడానికి
ఈ
కిడ్నాప్
చేశామని
ఆయన
స్పష్టం
చేశారు.
Story first published: Monday, October 29, 2001, 23:53 [IST]