వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ వైఖరిని సమర్థించుకున్న ప్రధాని
న్యూఢిల్లీ:అఎn్ఘానిస్థాన్పై
అమెరికా
దాడుల
విషయంలో
బారత్
అనుసరిస్తున్న
వైఖరిని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
సమర్థించుకున్నారు.
అఎn్గానిస్థాన్పై
అమెరికా
దాడుల
నేపథ్యంలో
భారత్
వైఖరినివివరించేందుకు
ఆయన
మంగళవారం
అఖిల
పక్ష
సమావేశాన్ని
ఏర్పాటు
చేశారు.
అమెరికా
దాడులను
భారత్
సమర్థించడంపై
ప్రతిపక్షాల
నుంచిమిశ్రమ
స్పందన
లభించింది.
అమెరికా
దాడుల్లో
అమాయకులైన
పౌరులు
మరణించడం
పట్ల
కాంగ్రెస్
ఆందోళన
వ్యక్తం
చేసింది.
అమెరికా
యుద్ధోన్మాదాన్ని
వామపక్షాలు
వ్యతిరేకించాయి.
త్వరలో
జరిగే
ఐక్య
రాజ్యసమితి
సర్వసభ్య
సమావేశంలో
మాట్లాడేవిషయాలను
కూడా
ప్రధాని
అఖిల
పక్ష
సమావేశంలోవివరించారు.
Comments
Story first published: Tuesday, October 30, 2001, 23:53 [IST]