వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడ్చల్‌లో బయోటెక్నాలజీ పార్క్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఐటి తర్వాత బయోటెక్నాలజీ అభివృద్ధికి అవకాశాలు అపారంగా వున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఏర్పాటు చేస్తున్న బయోటెక్నాలజీ పార్క్‌ రెండో దశ నవంబర్‌లో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ బయోటెక్నాలజీపై రూపొందించిన వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో బయోటెక్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వంతో కలసి కృషిచేయాల్సిందిగా ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థను ఆయనకోరారు. బయెటక్నాలజీ పార్క్‌కు జీవన్‌పురి అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనను ఆయన ఆమోదించారు. ఈ సందర్భంగా బయోటెక్‌ రంగానికి సంబంధించిన సమగ్రమైన ప్రెజంటేషన్‌ను ఎర్నస్ట్‌ యంగ్‌ ఇచ్చింది. ప్రపంచ బయోటెక్‌ రంగానికి ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శవంతమైన కేంద్రం కాగలదని సంస్థపేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X