వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నౌకాదళానికి కొత్త అధిపతి
న్యూఢిల్లీః భారత నౌకాదళం కొత్త ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ మధ్వేంద్ర సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ సుశీల్కుమార్ డిసెంబర్లో పదవీ విరమణ చేస్తున్నారు.
ఆయన
స్థానంలో
కొత్త
చీఫ్గా
మధ్వేంద్ర
సింగ్
బాధ్యతలుస్వీకరిస్తారు.
రాజస్తాన్కు
చెందిన
మధ్వేంద్రబ్రిటన్లోని
రాయల్
మిలటరీ
కాలేజ్
ఆఫ్
సైన్స్లో
అడ్వాన్స్డ్
గన్నరీకోర్సు
పూర్తి
చేశారు.
ఆధునిక
నావికా
యుద్ధ
రీతుల్లో
ఆయన
ఆరితేరిన
యోధుడు.
1961
గోవావిముక్తి,
1965,1971
భారత-పాకిస్తాన్
యుద్ధాల్లో
పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, October 30, 2001, 23:53 [IST]