వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నౌకాదళానికి కొత్త అధిపతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత నౌకాదళం కొత్త ప్రధానాధికారిగా వైస్‌ అడ్మిరల్‌ మధ్వేంద్ర సింగ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సుశీల్‌కుమార్‌ డిసెంబర్‌లో పదవీ విరమణ చేస్తున్నారు.

ఆయన స్థానంలో కొత్త చీఫ్‌గా మధ్వేంద్ర సింగ్‌ బాధ్యతలుస్వీకరిస్తారు. రాజస్తాన్‌కు చెందిన మధ్వేంద్రబ్రిటన్‌లోని రాయల్‌ మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో అడ్వాన్స్‌డ్‌ గన్నరీకోర్సు పూర్తి చేశారు. ఆధునిక నావికా యుద్ధ రీతుల్లో ఆయన ఆరితేరిన యోధుడు. 1961 గోవావిముక్తి, 1965,1971 భారత-పాకిస్తాన్‌ యుద్ధాల్లో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X