వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడీగా వేలాది మంది పాక్‌ గిరిజనులు

By Staff
|
Google Oneindia TeluguNews

పెషావర్‌: అమెరికా దాడుల నుంచి ఇస్లామ్‌ను రక్షించడానికి వేలాది మంది పాకిస్థానీ గిరిజనులుఅఎn్ఘానిస్థాన్‌ సరిహద్దుల వద్ద సిద్ధంగా వున్నారని మతవాద నాయకుడొకరు తాలిబాన్‌తో సమావేశం తర్వాత మంగళవారం చెప్పారు.

శత్రువుపై పోరాడాల్సిన డిమాండ్‌ను ముస్లింలందరూ ఎదుర్కుంటున్నారని తహ్రీక్‌ నిఫాజ్‌-ఎ- షారియా మహమ్మది అధినేత సూఫీ మొహమ్మద్‌ చెప్పారు. సూఫీ మొహ్మద్‌ నేతృత్వంలో 110 మంది ప్రతినిధుల బృందం మంగళవారంజలాలాబాద్‌లో తాలిబాన్‌ అధికారులను కలుసుకుంది. ప్రపంచ ముస్లింలందరూ నీ వైపు ఉన్నారు. నా వద్ద తొమ్మిది వేల సాయుధ ముజాహిదీన్‌లున్నారు.వీరు తాలిబాన్‌తో భుజం భుజం కలిపి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా వున్నారు అని ఆయన తాలిబాన్‌ అధికారులతో చెప్పారు.

ఈ రోజు ముస్లింతో ఇస్లాం కోసం పోరాటం చేయకపోతేఅఎn్ఘానిస్థాన్‌ తర్వాత మరో ముస్లిం దేశాన్ని అమెరికా లక్ష్యంగా ఎంచుకుంటుందని, ముస్లిలందర్నీ, వారి గౌరవాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా, అఎn్ఘానిస్థాన్‌పై దాడులు అపేది లేదని అమెరికాలోనిపెంటగాన్‌ ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరు సుదీర్ఘ కాలం సాగుతుందని అమెరికా రక్షణ శాఖమంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X