వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెడీగా వేలాది మంది పాక్ గిరిజనులు
పెషావర్:
అమెరికా
దాడుల
నుంచి
ఇస్లామ్ను
రక్షించడానికి
వేలాది
మంది
పాకిస్థానీ
గిరిజనులుఅఎn్ఘానిస్థాన్
సరిహద్దుల
వద్ద
సిద్ధంగా
వున్నారని
మతవాద
నాయకుడొకరు
తాలిబాన్తో
సమావేశం
తర్వాత
మంగళవారం
చెప్పారు.
ఈ రోజు ముస్లింతో ఇస్లాం కోసం పోరాటం చేయకపోతేఅఎn్ఘానిస్థాన్ తర్వాత మరో ముస్లిం దేశాన్ని అమెరికా లక్ష్యంగా ఎంచుకుంటుందని, ముస్లిలందర్నీ, వారి గౌరవాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు.
ఇదిలా వుండగా, అఎn్ఘానిస్థాన్పై దాడులు అపేది లేదని అమెరికాలోనిపెంటగాన్ ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరు సుదీర్ఘ కాలం సాగుతుందని అమెరికా రక్షణ శాఖమంత్రి డోనాల్డ్ రమ్స్ఫీల్డ్ చెప్పారు.
Story first published: Tuesday, October 30, 2001, 23:53 [IST]