టిజి వెంకటేష్కు షోకాజ్
హైదరాబాద్ః
కర్నూలులో
జరుగిన
బిజెపి
రాష్ట్ర
కార్యవర్గ
సమావేశాల్లో
చురుగ్గా
పాల్గొని
సొంతపార్టీతో
వ్యవహరించినట్టుగా
వ్యవహరించిన
తెలుగుదేశం
ఎమ్మెల్యే
టిజి
వెంకటేష్పై
పార్టీ
అధిష్టానవర్గం
మండిపడుతున్నట్టుగా
తెలిసింది.
బిజెపి
రాష్ట్ర
కార్యవర్గసమావేశాల
ఆహ్వాన
సంఘం
కన్వీనర్గా
వెంకటేష్
పేరును
ఇన్విటేషన్
కార్టుల్లో
ముద్రించారు.
అంతేకాకుండా వేదికపైకి బిజెపిసీనియర్ నేతలను ఆహ్వానించే బాధ్యత కూడా ఆయనస్వీకరించారు. సమావేశాల తొలిరోజు రాత్రి బిజెపి అగ్రనేతలందరికీ తన ఇంట్లోవిందు కూడా ఏర్పాటు చేశారు.
ఈ
వ్యవహారం
గురించి
కర్నూలు
జిల్లా
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
సోమిశెట్టి
వెంకటేశ్వర్లు
ప్రశ్నించగా
గతంలో
సిపిఎం
సమావేశాలు
జరిగినప్పుడూ
కూడా
తాను
ఇదే
విధంగా
చురుగ్గా
పాల్గొన్నానని
బిజెపి
తమ
మిత్రపక్షమే
కనుకఅందులో
ఆందోళన
పడాల్సిన
అవసరమేమున్నదని
ఎదురుప్రశ్నించినట్టుగా
తెలిసింది.
దీనితో
నిరుత్తరుడైన
సోమిశెట్టి
ముఖ్యమంత్రికి
ఫోన్
చేసి
ఫిర్యాదు
చేసినట్టుగా
తెలిసింది.
జిల్లా
నాయకులతో
పాటు
జిల్లాకు
చెందిన
మంత్రి
కెఇ
ప్రభాకర్
కూడా
టిజి
వైఖరిపై
ఆగ్రహంతో
వున్నారనిఅంటున్నారు.
అందువల్ల
ఆయనకు
షోకాజ్
నోటీసు
జారీ
చేయాలని
నిర్ణయించినట్టుగా
చెబుతున్నారు.