వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహబూబ్‌నగర్‌ః మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కర్నూలు నుంచి బండలతో హైదరాబాద్‌ వస్తున్న లారీ గోదావరిఖనినుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న డిసిఎం వ్యాన్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

By Staff
|
Google Oneindia TeluguNews

మరణించిన ముగ్గురు మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులని పోలీసులు చెప్పారు. కొత్తూరు ప్రాంతంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి సమీపంలోనే కొత్తూరు హైవే పై వుంది. డ్రైవర్ల దూకుడే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X