వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌ః టెర్రరిస్టులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం వున్నదన్న భయం అమెరికాలో కనిపిస్తున్నది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధికెక్కిన వేలాడే వంతెన గోల్డెన్‌ గేట్‌ టెర్రరిస్టుల తాజా టార్గెట్‌గా వున్నట్టు ఇంటలీజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందినట్టుగా చెబుతున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

దాంతో గోల్డెన్‌ గేట్‌ వంతెనతో పాటు ఇతర కీలకమైన వంతెనల వద్ద, నిర్మాణాల వద్ద భారీ ఎత్తున నిఘాను, భద్రతనుపెంచారు. మరోవైపు అఎn్గాన్‌పై దాడులను ముమ్మరం చేసేందుకు తాజాగా మరికొన్ని బలగాలను కూడా అమెరికా రంగంలోకి దించింది. శుక్రవారం నాడు ముస్లీంల పవిత్రదినమైనప్పటికీ దాడులను ఆపలేదు. బి 53 బాంబర్లు అదేపనిగా కార్పెట్‌ బాంబింగ్‌ వ్యూహాన్ని అమలు చేశాయి. అమెరికావిచక్షణ రహిత దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు మరణిస్తున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X