వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కల్తీసారాకు ఐదుగురు బలి
ఇండోర్:
కల్తీ
సారా
తాగి
రాట్లం
జిల్లాలోని
హెవ్డకలాలో
ఐదగురు
గిరిజనులు
మరణించారు.
మరో
28
మందిఅస్వస్థులయ్యారు.
వీరు
శనివారంనాడు
కల్తీ
సారా
తాగారు.
జిల్లా
కలెక్టర్
ప్రభాత్
పరాశర్
చెప్పారు.అస్వస్థులైనవారిలో
ఇద్దరి
పరిస్థితి
తీవ్రంగా
వున్నట్లు
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Sunday, December 2, 2001, 23:53 [IST]