వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్తీసారాకు ఐదుగురు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇండోర్‌: కల్తీ సారా తాగి రాట్లం జిల్లాలోని హెవ్డకలాలో ఐదగురు గిరిజనులు మరణించారు. మరో 28 మందిఅస్వస్థులయ్యారు. వీరు శనివారంనాడు కల్తీ సారా తాగారు. జిల్లా కలెక్టర్‌ ప్రభాత్‌ పరాశర్‌ చెప్పారు.అస్వస్థులైనవారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా వున్నట్లు ఆయన చెప్పారు.

ఒకవివాహానికి సంబంధించిన ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లినవీరు అక్కడ శనివారంనాడు ఆహారం తిన్నారని, సారాసేవించారని, వెంటనే అస్వస్థతకు గురయ్యారని ఆయన చెప్పారు. సారాలో విషపూరిత పదార్థం కలిపి వుంటారని, అదిసేవించిన వెంటనే స్పృహ తప్పారని, ఆ తర్వాత ఐదుగురు మరణించారని ఆయన చెప్పారు. సారాను పరీక్షించిన అనంతరం ఈ సంఘటన కారణం తెలియగలదని ఆయన అన్నారు. ఈ సంఘటనపై న్యాయవిచారణకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X