వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందుకు సాగుతున్న ప్రతిపక్ష బలగాలు
క్వయెట్టా:
తాలిబాన్
నియంత్రణలో
వున్న
కాందహార్విమానాశ్రయంలోని
కొంత
భాగాన్ని
ప్రతిపక్ష
బలగాలుస్వాధీనం
చేసుకున్నాయి.
విమానాశ్రయంపై
అమెరికావిమానాలు
పెద్ద
యెత్తున
బాంబుల
వర్షం
కురిపించాయి.
తాము ముందుకు సాగుతున్నామని, కాందహార్లోనివిమానాశ్రయంలో కొంత భాగం తమ స్వాధీనంలోకి వచ్చిందని,విమానాశ్రయంపై, పరిసరాల్లో పెద్ద యెత్తున బాంబులు పడుతున్నాయని కాందహార్ మాజీ గవర్నర్ గుల్ ఆఘా అనుచరుడు ఒకరు చెప్పారు. ప్రతిపక్ష బలగాలు శనివారం తమ దాడులను సాగించాయి. ఆదివారం కూడా తమ దాడులను కొనసాగించాయి. కాందహార్నుస్వాధీనం చేసుకుంటే ప్రతిపక్షాలు, అమెరికా ఎంతో ముందుకు సాగినట్లే. రెండు నెలలుగా కాందహార్పై అమెరికా వైమానిక దాడులు జరుపుతూనే వుంది.అప్పటి నుంచి కాందహార్లోని మూడు వంతుల జనాభా నగారన్ని విడిచిపెట్టిపోయింది.
Comments
Story first published: Sunday, December 2, 2001, 23:53 [IST]