వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః భద్రాచలంలోని గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన అయిదుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని లయోలా కాలేజీకి చెందిన శ్రీధర్‌రెడ్డి, జనార్ధన్‌, ఆనంద్‌, పవన్‌గా మృతులను గుర్తించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఈవిద్యార్ధులు విహారయాత్ర కోసం భద్రాచలం వెళ్లారని తెలిసింది. లయోలా స్కూల్‌కు చెందిన మొత్తం 67 మందివిద్యార్ధులు విహారయాత్ర కోసం భద్రాచలం వెళ్లారు. వారిలో కొందరు గురువారం ఉదయం స్నానాలకని గోదావరికి వెళ్లగాఅందులో అయిదుగురు విద్యార్ధులు నదీప్రవాహంలో కొట్టుకుపోయారు. మృతదేహాల కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X